News

పెద్దపల్లి జిల్లా గోదావరిఖని సత్య సాయి మందిరంలో జూలై 21-23 వరకు రాజశ్యామల యాగం నిర్వహించనున్నారు. ఈ యాగంలో ఉత్తరాఖండ్ నుండి నాగ సాధువులు, వారాహి పీఠాధిపతి పాల్గొంటారు.
వాషింగ్టన్/కైవ్: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో ఒక ప్రధాన పరిణామంలో, అమెరికా ఉక్రెయిన్‌కు పేట్రియాట్ క్షిపణి రక్షణ వ్యవస్థను అందించడానికి సిద్ధంగా ఉంది, ఈ చర్య రష్యా వైమానిక దాడుల సామర్థ్యాలను తీవ్రంగా పరిమ ...
విశాఖ రైల్వే స్టేషన్‌లో క్యాప్సూల్ హోటల్ ప్రారంభం అయింది. తూర్పు కోస్తా రైల్వేజోన్ ఆధ్వర్యంలో 73 సింగిల్, 15 డబుల్, 18 మహిళల బెడ్స్‌తో ఈ హోటల్ అందుబాటులోకి వచ్చింది.
హైదరాబాద్: చందు నాయక్ కాల్పుల కేసులో కీలక మలుపు తిరిగిన సౌత్ ఈస్ట్ డీసీపీ సాయి చైతన్య విలేకరుల సమావేశంలో కీలక వివరాలను ...
అదే విధంగా, కొందరు రవీంద్ర జడేజాను హీరో అని, మరికొందరు విలన్ అని పిలిచారు... టీమ్ ఇండియా యొక్క ఈ సంక్షోభ పరిష్కారకర్తపై ...
కొత్త బిచ్చగాడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మా పార్టీలో ఉన్నప్పుడు మేము ఇచ్చిన రేషన్ కార్డుల గురించి పోస్ట్ చేశాడు. దీని ...
ఎంత పెద్ద స్టార్ అయినా సరే.. థియేటర్‌లో సినిమాలు చూడాలని, వైబ్‌ను ఎంజాయ్ చేయాలని వాళ్లకు కూడా ఉంటుంది. అలాగే తాజాగా మన ...
EPFO Grievance: EPFO గ్రీవెన్స్ ప్లాట్‌ఫామ్ ఆన్‌లైన్‌లోనే పీఎఫ్ మెంబర్స్, పెన్షనర్లు, కంపెనీలకు కంప్లైంట్స్‌ చేసే అవకాశం కల్పిస్తుంది. ప్రోగ్రెస్‌ ట్రాక్‌ చేసే ఆప్షన్‌ కూడా ఉంటుంది. ఈ పోర్టల్‌ ఎలా యూజ ...
Business Ideas: మీ ఇంటి పైకప్పు లేదా ఖాళీ స్థలం మొబైల్ టవర్ సంస్థలకు అద్దెకు ఇవ్వడం ద్వారా నెలకు ₹30,000–₹60,000 వరకు స్థిర ఆదాయం పొందవచ్చు. సరైన సమాచారం, నమ్మదగిన సంస్థలతో సంప్రదింపులు అవసరం.
Nimisha Priya: కేరళ నర్సు నిమిషా ప్రియకు ఉరిశిక్ష వాయిదా పడింది. రేపు అమలు చేయాల్సి మరణశిక్షను యెమెన్‌ ప్రభుత్వం తాత్కాలికంగా ...
శ్రీశైలం, ప్రకృతి సౌందర్యం ఆధ్యాత్మిక పవిత్రతకు ప్రతీకగా నిలిచిన శ్రేష్ఠమైన పుణ్యక్షేత్రం. 12 జ్యోతిర్లింగాలలో, 18 శక్తిపీఠాలలో ఒకటైన ఈ క్షేత్రం, భక్తులకు ఆధ్యాత్మికంగా అమితమైన అనుభూతిని అందిస్తోంది.